e bike: ఈ బైక్ కొనుగోలుదారులకు కేంద్రం రూ.10వేల ప్రోత్సాహకం..
On
ఈ పథకం ప్రకారం ఎలక్ట్రిక్ బైక్(e bike) కొనుగోలుకు రూ.10 వేల ఆర్థిక ప్రోత్సాహం అందజేయనుంది. మొత్తం 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఈ పథకం ద్వారా ఇవ్వనుంది. అలాగే ఈ రిక్షా, ఈ కార్ట్ కొనుగోలు కోసం రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పెద్ద ఈ త్రీవీలర్ వాహనాల కొనుగోలు చేసేవారికి రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఇందుకోసం 41 వేల యూనిట్లను ఈ పథకం ద్వారా అందజేయనుంది.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
