Nalgonda : 18 అడుగుల శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
తెలంగాణలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం
On
ఈ దేవాలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరి చందన, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టలో పూజ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విగ్రహ దాతగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని, దేవాలయానికి అవసరమైతే ఇంకా నా సహకారాలు అందిస్తానని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నందుకు భక్తులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం సువర్చల సమేత అభయాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు నిర్వహించారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...