Puja Room : పూజ గదిలో ఈ ఒక్క వస్తువు ఉంచితే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం..

Puja Room : పూజ గదిలో ఈ ఒక్క వస్తువు ఉంచితే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం..

Puja Room :  ప్రతివారికి కూడా ధనం అనేది అవసరం. "ధన మూలం ఇదం జగత్"అన్నారు పెద్దలు. మీ ఇంట్లో ఉంటున్న ఆర్థిక కష్టాలు కావచ్చు.. లేదా ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతో నష్టపోయి ఉన్న వ్యాపారస్తులు కావచ్చు.. ఇటువంటి వారందరూ కూడా ఈ ఒక్క వస్తువులు తీసుకొచ్చి మీ పూజ మంత్రంలో పెట్టండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఏంటి ఆ వస్తువు అంటే దక్షిణావర్త శంఖం. ఈ శంఖం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా..? సముద్రంలో మాత్రమే లభించే శంఖాలలో దక్షిణావర్త శంఖం ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు మొదలైన వారందరూ కూడా ఈ శంఖాలనే ఉపయోగించే వారట.

లక్ష్మీదేవితో పాటు సముద్రంలో పుట్టిన కారణంగా దక్షిణామూర్తి శంఖాన్ని ఆమెకు తమ్ముడుగా చెబుతూ ఉంటారు. దక్షిణామూర్తి శంఖాన్ని పూజ గదిలో ఉంచారు అనుకోండి.. ఎంతో మంచి జరుగుతుంది. సమస్త సంపదలను అందించే శక్తి ఈ శంఖానికి ఉంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో ఒకటి దక్షిణావర్త శంఖం అంటే మంచిది.. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్థంగా కూడా ఉపయోగిస్తారు.. 

197 -2

మనిషి అనే నానుడి మనసుకి తెలుసు కదా.. పురాణాల ప్రకారం చూసుకుంటే క్షీర సాగర మదన సమయంలో రత్నాలలో శంఖం కూడా ఒకటి. లక్ష్మీ శంఖం సముద్ర తనయలని విష్ణు పురాణంలో చెప్పబడింది. వరుడు చంద్రుడు సూర్యుడు శంకయుక్క పీఠ భాగంలోనూ ప్రజాపతి ఉపరితలం మీద గంగా సరస్వతి ముందు భాగంలోను ఉంటారు.

శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించేవారు అప్పటినుండి కూడా విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది. పురాతన కాలంలో చూసుకున్నట్లయితే శంఖాన్ని ప్రతి ఇంట్లోనూ ఉంచి పూజించేవారు నిధులు అష్టసిద్ధులలో దీని వినియోగించడం జరుగుతుంది. పూజ ఆరాధన అనుష్టాలు యజ్ఞాలు తాంత్రిక క్రియల్లో సంక్రాంతి ఉపయోగిస్తారు.

శంకు ధ్వని విజయానికి సమృద్ధికి సుఖానికి కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీ ఆగమనానికి ప్రతీక ధార్మిక ఉత్సవాలు యజ్ఞాలు శివరాత్రి వంటి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేయడం జరుగుతుంది. సంక్రాంతి పూజించడంతోపాటు శంఖంతోటి పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు.

197 -3

 దీన్ని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగ కారకాలిన క్రిములు నశిస్తాయని చెప్తారు. శంఖారావం వల్ల మనిషిలో తమో రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది అని అంటారు. అందువలనే శంఖం పూరించడం వల్ల కానీ ఆ ధ్వని వినడం వల్ల గాని ఆరు నెలల పురాణ స్రవంతిని ఫలితం వేద ఘోష విన్నఫలం దక్కుతాయి అని అంటారు..

బౌద్ధం చైనీస్ ఉద్దిసంలో కూడా శంకు ద్వారానే కష్టాలపై విజయంగా పేర్కొన్నారు.. శంఖాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం మధ్యమావర్త సంఘంగా చెప్తారు.. కొన్ని సంఘాలు మనం చెవి దగ్గరికి పెట్టుకున్నట్లయితే ఓంకార నాదం వినిపిస్తోంది.. తీర్థాల సంఘం ధాతువుల కారణంగా మీకు ఎనలేని మేలు జరుగుతుంది అంటాడు..

సింహం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శ్రీమహావిష్ణు ఉంటాడు. శ్రీమహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి సిరి సంపదను కురిపిస్తుంది. శంఖంను పూజ మందిరంలో ఉంచండి. కచ్చితంగా మీకు సిరిసంపదలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు అలాగే సుఖసంతోషాలు అంటూ కూడా కలుగుతాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?