Unbelievable Facts : పాతాళ లోకానికి దారి దొరికింది.. అక్కడ ఎవరున్నారు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు..

Unbelievable Facts : పాతాళ లోకానికి దారి దొరికింది.. అక్కడ ఎవరున్నారు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు..

Unbelievable Facts : గ్రహాలను చుట్టి వస్తున్న మానవుడు మనం నుంచున్న భూమి కింద ఏముందో కచ్చితంగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు. భూమిపైన ఆకాశం ఉన్నట్టే భూమి కింద పాతాళ లోకం ఉందా.. ఏం చెప్పబడింది.? ఈ 14 లోకాలలో ఒకటిగా చెప్పబడింది పాతాళ లోకం? రామాయణ మహాభారతాలలో పాతాళ లోకానికి అనేక చోట్ల ప్రస్తావన ఉంది.

వామన అవతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని తనకి మూడు అడుగుల స్థలం దానం కావాలని అడగడంతో దానికి బలి సమ్మతిస్తాడు. ఇక దాంతో విష్ణుమూర్తి త్రివిక్రమా అవతారాన్ని దాల్చి ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు ఎక్కడ ఈయనని ప్రశ్నిస్తాడు. దీంతో మూడవ అడుగు నా శిరస్సుపై ఉంచమని బలి చక్రవర్తి చెప్పగా.. వామనుడు మూడోవ అడుగు బలి శ్రేయస్సుపై వెయ్యడంతో బలి పాతాళానికి వెళ్లిపోతాడు.

32 -2

బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన విష్ణుమూర్తి అతన్ని పాతాళలోకానికి అధిపతిగా నియమిస్తాడు అని చెబుతున్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే దీని గురించి రామాయణంలోని బాలకాండలో విపులంగా మనకు కనిపిస్తుంది. శ్రీరాముని వంశంలో గొప్ప చక్రవర్తిగా పేరుపొందిన సగరుడు తన సామ్రాజ్య విస్తరణ గురించి అశ్వమేధ యాగం చేస్తూ ఆశ్రమానికి చేరుకుంటారు.

అక్కడ ఆశ్రమ లోకం ఉండడం చూసి కోపోద్రిక్తులై దీనిని కప్పిల మహర్షి దొంగలించాడని ఆయనపై దాడికి దిగుతారు. అనగా సగర కుమారులను బూడిద చేసిన ప్రాంతం గుర్రాన్ని కట్టిన ప్రదేశాలు ఇప్పటికీ అదే మెక్సికో పేర్లతో పిలువబడుతున్నాయని వాదన ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని స్వయంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇక్కడ అని తలపిస్తారు.

మరొక విశేషమేంటంటే తన పూర్వీకులకు మోక్షం సిద్ధించాలని భాగీరథుడు గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన ప్రదేశమైన గంగోత్రి యాగాశ్వరం కట్టిన ప్రదేశమైనా హార్స్ ల్యాండ్ సరిగ్గా వ్యతిరేక దిశలో 30 డిగ్రీల అక్షాంశం పైన ఉన్నాయి అని ప్రస్తావించబడింది.

రావణాసురుని సోదరుడైన మహి రావణుడు తన మంత్ర విద్యుత్తు రామలక్ష్మణుల్ని స్పృహ కోల్పోయేలా చేసి వారి గురించి తెలుసుకున్న హనుమంతుడు సొరంగం మార్గం ద్వారా అక్కడికి చేరుకొని తన స్వాధం నుండి జన్మించిన మకరధ్వజునితో యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని రక్షిస్తాడు. మకర ధ్వజని జన్మ రహస్యం తెలపడంతో శ్రీరాముడు అతన్ని పాత్రలలోకానికి అధిపతిగా నియమిస్తాడు. ఇప్పటికీ మకరధ్వజున్నీ మద్య అమెరికా దక్షిణ అమెరికాలోని చాలా ప్రదేశాల్లో పూజిస్తారు.

32 -3

అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను సాహసికుడు మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ముని మనవడు అయినా జనమే జయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన నాగజాతిన నిర్మూలించడానికి ఆస్తిక మహర్షి వచ్చి యాగాన్ని ఆపమని జనమే జయము ని అభ్యర్థించడంతోఅలా పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి సంతానం మరియు నాగులు అక్కడ వివిధ ప్రదేశాలను విస్తరించాలని చెబుతారు

అని చరిత్రకారుల అభిప్రాయం. నేటికీ కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు అమెరికా వాళ్ళను అసురులు అనలేం.. కానీ ఈ శ్లోకంలో చెప్పినట్లు సూర్యులకు పగలు అయితే అసురులకు రాత్రి అవుతుంది. ఇలా చూసిన అమెరికా పాతాళ లోకం మరణానికి లెక్క సరిపోతుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?