Central Govt Jumbo notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర‌ ప్రభుత్వ కంపెనీల్లో జంబో నోటిఫికేషన్..

Central Govt Jumbo notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర‌ ప్రభుత్వ కంపెనీల్లో జంబో నోటిఫికేషన్..

Central Govt Jumbo notification :  ప్రపంచవ్యాప్తంగా  ఉద్యోగాలు లేనీ వారు సంఖ్య ఎక్కువే. వారందరూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.  అలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శుభవార్త చెప్పింది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 400 ఎగ్జిక్యూటివ్స్ ట్రైనింగ్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గేట్ గ్రాడ్యుయేట్ అప్ టూడ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు.. అధికారిక వెబ్ సైట్ npcilcareers.co.in చూసి అప్లై చేసుకోవచ్చు.. అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఎన్ పి సి ఐ ఎల్ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇన్స్టిట్యూట్మెంట్ సివిల్ వంటి విభాగాలలో మొత్తంగా నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్  ఖాళీలు భర్తీ చేసింది. మెకానికల్ 150. కెమికల్ 73. ఎలక్ట్రికల్ 69. ఎలక్ట్రానిక్స్ 29 ఇన్స్టిట్యూట్మెంట్ 19 సివిల్ విభాగంలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఖాళీలు భర్తీ చేసింది..

187 -1

అప్లికేషన్ ఫీజు: జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు పిడబ్ల్యుడి మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్; ముందు ఎన్పీసీఐఎల్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఓం పేజీ కెళ్ళి కెరీర్ అప్లికేషన్ క్లిక్ చేయాలి..

ఇక్కడ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ లాంటి పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ఎన్ పి సి ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.

అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు పెట్టుకోవాలి. రిజిస్టర్ ఐడి తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ లో సబ్మిట్ చేసుకోవాలి.

187 -3

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇన్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ చదివిన విద్యార్థులు రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవాలి. తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు హాజరవుతున్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవడానికి అర్హులు గేట్ క్వాలిఫై అవ్వడం ముఖ్యం.

వయోపరిమితి; దరఖాస్తుల వయసు 2024 ఏప్రిల్ 30 నాటికి 26 ఏళ్లు పెంచకూడదు.. అయితే ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా మూడేళ్లు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు పిడబ్ల్యుడి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపు ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?