Four Maoists killed : మ‌హారాష్ట్ర‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. న‌లుగురు కీల‌క మావోయిస్టుల మృతి

Four Maoists killed : మ‌హారాష్ట్ర‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. న‌లుగురు కీల‌క మావోయిస్టుల మృతి


Four Maoists killed: మ‌హారాష్ట్ర‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.  తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని గ‌డ్చిరౌలి జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో న‌లుగురు కీల‌క  మావోయిస్టులు మృతి చెందారు.

చ‌నిపోయిన న‌లుగురు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ స‌భ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్ద‌రి మావోయిస్టుల‌పై రూ.36 ల‌క్ష‌ల రివార్డును గ‌తంలోనే ప్ర‌క‌టించింది. చ‌నిపోయిన వారిలో మంచిర్యాల డివిజ‌న్ క‌మిటీ సెక్ర‌ట‌రీ వ‌ర్గీస్‌, చెన్నూరు ఏరియా క‌మిటీ సెక్ర‌ట‌రీ మ‌గ్తూ ఉన్నారు.

మ‌రో ఇద్ద‌రు మావోయిస్టులు కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంక‌టేశ్ మృతి చెందిన వారిలో ఉన్నారు. ఎదురు కాల్పులు జ‌రిగిన ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు భారీగా పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?