pm kisan samman nidhi: రైతులకు గుడ్ న్యూస్... అకౌంట్లో కిసాన్ సామ్మాన్ నిధులు జ‌మ‌

pm kisan samman nidhi: రైతులకు గుడ్ న్యూస్... అకౌంట్లో కిసాన్ సామ్మాన్ నిధులు జ‌మ‌

pm kisan samman nidhi: ప్రధానమంత్రి కిసాన్ సామ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఈసారి కాస్త ముందుగానే అకౌంట్ లోకి డబ్బులు పడిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 16వ విడత నిధుల్ని  విడుదల చేశారు. మహారాష్ట్రలోని యావత్ మాల్ నుంచి మోడీ ఈ నిధులు విడుదల చేశారు. ఈ మేరకు వెబ్సైట్ సహా పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ అకౌంట్ లో వెల్లడించారు. చివరిసారిగా 15వ విడత నవంబర్ 15న విడుదల చేసారు మోదీ. అప్పుడు మొత్తం ఎనిమిది కోట్లకు పైగా లబ్ధిదారులకు.. 18 వేల కోట్ల మొత్తం విడుదల చేశారు. ఇప్పుడు ఒక్కొక్క అకౌంట్లో ₹2000 పడ్డాయి. 

రైతులకు ఆర్థికంగా వెన్నుముకగా నిలిచినందుకు కేంద్రం 6000 రూపాయలు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. దీనిని ఏడాదికి 6000 రూపాయలు అంటే ప్రతి నాలుగు నెలలకు ఓసారి మొత్తం మూడు విడతలకు ₹2,000 చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం పంట సాయం పెట్టుబ‌డి కింద‌ రైతులకు ఈ స్కీం ప్రారంభించింది. ఇక పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పీసీఐ ఆధార్ కార్డుతో  అనుసంధించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇంకా ఈ కేవైసీ కూడా పూర్తి చేస్తుండాలి. ఈ కేవైసీ కోసం కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 155261 లేదా 011-2 4 3 0 0 6 0 6 హెల్ప్ లైన్ కు సంప్రదించవచ్చు..

Read Also దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

 మీ పంచాయతీ ఆఫీస్ కి అయితే వెళ్లి ఈ కేవైసీ బయోమెట్రిక్ తంబు వేయాలండి. అంటే వేలు ముద్రలు అయితే వేయాలి. ఇలా వేస్తేనే పీఎం కిసాన్ నిధులు 16 విడత అమౌంట్ అయితే ఖాతాలో జమవుతాయని చెప్పడం జరిగింది. ఇప్పటికీ పీఎం కిసాన్ నిధులు 16 విడత ఒకటి రెండు మూడు తారీఖులు వచ్చేసరికి  అమౌంట్ మన తెలంగాణలో ఉన్న రైతులందరూ ఖాతాలోకి కూడా జమ అవుతుంది అనే విషయం అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఎవరూ కంగారు పడొద్దు. కొంచెం లేట్ అయినా సరే డైరెక్ట్ గా అమౌంట్ మీ ఖాతాలో కచ్చితంగా నిధులు అయితే పడతాయని పీఎం నరేంద్ర మోడీ తెలిపారు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?