Peerzadiguda : ఛలో నల్లగొండ సభకు తరలివెళ్లిన మేయర్ జక్కా వెంకట్రెడ్డి
On
పీర్జాదిగూడ, క్విక్ టుడే : పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి సమక్షంలో చలో నల్లగొండ సభకు భారీగా తరలి వెళ్లారు. మంగళవారం చెంగిచర్ల చౌరస్తా నుంచి బస్సుల్లో పెద్ద ఎత్తున బయలుదేరారు. మేయర్ వెంట వెళ్లిన వారిలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
