కిరాయి ఇండ్లలో కరెంట్ బిల్లుల కిరికిరి

-బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్

కిరాయి ఇండ్లలో కరెంట్ బిల్లుల కిరికిరి

నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 17 (క్విక్ టుడే) : ఆరు గ్యారెంటీల పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక విధాలుగా కొర్రీలు పెడుతూ పట్టణాలలో కిరాయిలకు ఉంటున్న వారికి 200 యూనిట్లు విద్యుత్ వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 200 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగించే అందరికీ ఉచితంగా విద్యుత్ కల్పిస్తామని హామీ ఇచ్చింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు గురిచేస్తుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?