Gundala : సాగు, తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
గుండాల తహసీల్దార్కు వినతి
On
ధర్నా అనంతరం ఎంఆర్ఓ జలజ కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, సిపిఐ మండల రైతు సంఘం నాయకులు అత్తర్ పాత, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమురయ్య, ఏ ఐ వై ఎఫ్ మండల అధ్యక్షులు బి శీను, మండల కార్యవర్గ సభ్యులు జి వెంకన్న, జోసెఫ్, స్వామి, సత్యనారాయణచారి, భిక్షం, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
