Gutta Amit Reddy : ఈనెల 13న కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి
పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా : గుత్తా అమిత్ రెడ్డి
On
ఆయువు పట్టు మనకు కృష్ణా నది.. అలాంటి కృష్ణా జలాలను కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు . దీనిపై టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడే పోరాటం ప్రారంభించారని, నల్గొండ సభతోనే పోరాటం మొదలవుతుందన్నారు. కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందన్నారు. మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అన్నారు. ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అని, విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్యఅని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
