మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం
రూ.5 లక్షల చెక్కు అందజేసిన రాఘవ కంపెనీ
On
ఆ సందర్భంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగ కంపెనీ యాజమాన్యం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చినది. ఆ హామీ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాఘవ కంపెనీ ఇన్చార్జి మహేష్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ కస్పరాజు నరసింహ,కొమ్ము సతీష్ లు 5లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య కస్పరాజు శివాని, తండ్రి కస్పరాజు సైదులుకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు జంజారాల జానయ్య నీలకంఠం అంజయ్య కస్పరాజు శ్రీను, శోభన్ దూదిమెట్ల అంజయ్య, జంజారాల జానయ్యా ,కస్పరాజు నవీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
