Eerasarapu Yadagiri : దేవాదుల కాలువ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందించాలి
ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి
On
అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందడం లేదని రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గుండాల మండలంతో ఉన్న దేవాదుల కాలువలో చెత్తాచెదారం కంప చెట్టు మొలిచి మండలానికి నీరు అందడం లేదని అన్నారు అన్ని గ్రామాలకు నీరు అదే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రాంరెడ్డి ఆల్ట్రా డైరెక్టర్ ఇమ్మడి దశరథ అత్తి సత్తయ్య లక్ష్మణ్ నరేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
