CP Radhakrishnan: రేపు ఉదయం కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం
రాత్రి హైదరాబాద్ నగరానికి రానున్నసీపీ రాధాకృష్ణన్
On
రాంచీలోని రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 8.40కి స్థానిక బిర్సా ముండా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 9.10కి రాంచీ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరుతారు. రాత్రి 10.55 గంటలకు కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 11.35 గంటలకు రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. బుధవారం (మార్చి 20న) ఉదయం 11:15 నిలకు తెలంగాణ అదనపు గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నందున సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
