యువత జాతీయ భావజాలం పెంపొందించుకోవాలి
రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్
On
భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని, భారత రామాయణ, భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలన్నారు. దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని, జాతీయ భావాన్ని అలవరుచుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, లింగస్వామి, చింత హరి ప్రసాద్, కొత్త రాములు, స్వామి, శంకర్ చారి, హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
