Back to FeedQuickToday Shorts

National
Aug 24, 2026Short Read
రిజర్వేషన్ల రద్దు కోరేవారిపై దేశద్రోహం కేసులు పెట్టాలి: కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే
రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసే వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, వాటిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్నే వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరే వారిపై దేశద్రోహం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





