Category
on March 4 and 5

మార్చి 4, 5 తేదీలలో తెలంగాణకు ప్ర‌ధాని మోదీ

మార్చి 4, 5 తేదీలలో తెలంగాణకు ప్ర‌ధాని మోదీ హైదరాబాద్, క్విక్ టుడే  :  భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే లోక్ సభ ఎన్నికలు ఉండ‌డంతో మోదీ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్ర‌ధానమంత్రి మార్చి 4న అదిలాబాద్, మార్చి 5న సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్ర‌ధాని పాల్గొననున్నారు. అంతేకాకుండా ఆయ‌న ప‌లు అభివృద్ధి...
Read More...

Advertisement