Jupalli Krishna Rao: ఎన్నికలకు ముందే మా ఫోన్లు టాప్ చేశారు.. మంత్రి జూపల్లి కృష్ణరావు కీలక వాఖ్యలు
On
అయితే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ హస్తం ఉందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు స్పందించడం జరిగింది.
ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారిన అనైతిక పనులు చేస్తున్నారు అంటూ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది ఇలాంటి పనులు చేయడానికి కాదు కదా అంటూ జువెల్లి కృష్ణారావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి...
Tags:
Related Posts
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...