Category
తెలంగాణ
తెలంగాణ 

పల్లా శ్రీనివాస్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తా..

పల్లా శ్రీనివాస్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తా.. విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (క్వైక్ టుడే న్యూస్):-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పై తాను వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తున్నాను అని,ఈ పోరాటానికి కాంగ్రెస్, వైసిపి, సిపిఐ ,సిపిఎం, లోక్సత్తా మొదలైన పార్టీల మద్దతు కోరుతున్నట్టు తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ తెలిపారు. న్యూ కాలనీలోని సింకా గ్రాండ్ వద్ద జరిగిన సమావేశంలో...
Read More...
తెలంగాణ 

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి హైద‌రాబాద్‌, మే 19 (క్విక్ టుడే న్యూస్‌):-2014 లో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకు వారి సంపదను పెంచడమే తమ లక్ష్యంగా పెట్టుకుందనీ.. కార్మికుల శ్రమను కారుచౌకగా కొల్లగొట్టుకునేందుకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను కాలరాసేందుకు నాలుగు లేబర్ కోడ్లను రూపొందించి అక్రమంగా వాటి అమలకు పూనుకుంటుందనీ.. ప్రముఖ ప్రజాతంత్ర...
Read More...
తెలంగాణ 

గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి

గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి తొర్రూరు మే 19(క్విక్ టుడే న్యూస్):- స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ సత్తా చాటాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.మండలంలోని నాంచారి మడూరు శివారు రెడ్డి గార్డెన్ లో సోమవారం కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,జిల్లా పరిశీలకురాలు కూచన రవళి రెడ్డి...
Read More...
తెలంగాణ 

దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం

దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అచ్చంపేట, మే 19(క్విక్ టు డే  న్యూస్):- రాష్ట్రంలోనేప్రప్రథమంగాప్రారంభించడం ఆనందంగా ఉంది    మాచారంగ్రామం లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులుఅచ్చంపేటఎమ్మెల్యే వంశీకృష్ణ నల్లమల ప్రాంతంలో అభివృద్ధికార్యక్రమాల కొరకు ముఖ్యమంత్రికి విన్నపం ముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికినఉన్నతాధికారులుప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అన్నిరంగాల్లోఅభివృద్ధి...
Read More...
తెలంగాణ 

పరవాడలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు

పరవాడలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (క్వైక్ టుడే న్యూస్)::- అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన. పరవాడ ఎస్సీ కాలనీలో వీఆర్ఏ ఇంటి పక్కనే గతంలో తాసిల్దారు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసిన ప్రదేశం లోనే తిరిగి మరల పక్కా అక్రమ నిర్మాణాలకు నిర్మిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన వీఆర్ఏ, వీఆర్వోలు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నంతో తాసిల్దార్...
Read More...
తెలంగాణ 

పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి! శివ్వంపేట మే 18 (క్విక్ టు డే న్యూస్):-   శివ్వంపేట గ్రామపంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు రాజీపేట వెంకటేశ్వర్ దంపతుల పెళ్లిరోజు వేడుకను పురస్కరించుకొని, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి  తాజా మాజీ జడ్పటిసి  పబ్బా మహేష్  గుప్త శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి  వెంకటేశ్వర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన...
Read More...
తెలంగాణ 

రైతుల ఆందోళన – ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

రైతుల ఆందోళన – ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ శివ్వంపేట మే 19 (క్విక్ టు డే న్యూస్):- ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నెల రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అధిక తరుగుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమవారం పిఏసీఎస్ సీఈఓ ను రైతులు నిలదీసి, శివ్వంపేట పిఎసిఎస్ బ్యాంకు ముందు నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుపై 30 నిమిషం...
Read More...
తెలంగాణ 

నేడు ప్రజావాణి రద్దు

నేడు ప్రజావాణి రద్దు మహబూబాబాద్ మే 18(క్విక్ టుడే న్యూస్):- ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు, రవాణా, సంబంధిత అంశాలపై జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి అధికారులందరూ అందుబాటులో ఉండకపోవడంతో రేపు అనగా 19న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు....
Read More...
తెలంగాణ 

రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి తొర్రూరు మే 17(క్విక్ టుడే న్యూస్):- రక్తపోటు అనేది నిశ్శబ్ద వ్యాధి అని, దానిని అదుపులో పెట్టుకోవాలని ఏరియా ఆసుపత్రి వైద్యుడు చింత రమేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ........
Read More...
తెలంగాణ 

వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు తొర్రూర్ మే 17(క్విక్ టుడే న్యూస్):- పట్టణ కేంద్రంలోని కoటాయపాలెం రోడ్డులో పాటి మీద గల శ్రీమాత  గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో స్వామివారి 20వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ నిధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి  సుప్రభాత సేవతో మొదలుకొని మూలవిరాట్...
Read More...
తెలంగాణ 

పుస్తె మట్టెలు అందజేత

పుస్తె మట్టెలు అందజేత శివ్వంపేట మే 17 (క్విక్ టు డే న్యూస్):- భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని తౌర్య తండా లో జరుపూల పంతు పద్మ దంపతుల కూతురి వివాహానికి శివ్వంపేట తాజా మాజీ జెడ్పిటిసి , ప్రముఖ సంఘ సేవకులు  పబ్బ మహేష్ గుప్తా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు ఆధ్వర్యంలో  తండావాసుల సమక్షంలో పుస్తె  మట్టెలు...
Read More...
తెలంగాణ 

రైతులకు అండగా జిల్లా యంత్రాంగం

రైతులకు అండగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ నిరంతర సమీక్షలు, పర్యవేక్షణలతో కొనుగోళ్లలో గణనీయమైన వృద్ధి* *జిల్లా స్థాయి అధికారులు, మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లతో నిరంతరం సమీక్షలు జరిపి సజావుగా కొనుగోలు జరిగేలా కలెక్టర్ ఆదేశాలు జారీ*  *రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురికావొద్దు* *అనవసర వదంతులు నమ్మవద్దు* *తొర్రూర్ మే 18(క్విక్ టుడే న్యూస్):-   జిల్లా యంత్రాంగమంతా రైతులకుఆదివారం,...
Read More...