భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న బలరాం నాయక్
On

మాజీ కేంద్రమంత్రి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మాజీ జడ్పిటిసి బట్ట విజయ గాంధీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.
Tags:
Related Posts
Latest News

13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...