భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న బలరాం నాయక్

భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న బలరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టుడే : మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భాగంగా భద్రాచలం విచ్చేసిన
మాజీ కేంద్రమంత్రి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మాజీ జడ్పిటిసి బట్ట విజయ గాంధీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.

109

ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాజీ  డైరెక్టర్ డాక్టర్ పి.సాంబశివరావు, మాజీ గ్రంధాలయ ఛైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ ,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అలాగే సభ ప్రాంగణం పర్యవేక్షకులు పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, భోగాల శ్రీనివాస్ రెడ్డి, బుడగం శ్రీనివాసరావు -పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సతీష్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?