Category
ఆంధ్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్
Published On
By Quick Today Desk
విశాఖపట్నం, మే29 (క్విక్ టుడే న్యూస్):- అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ను గురువారం ఉదయం.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రామ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస... జగన్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆపాలి?
Published On
By Quick Today Desk
విశాఖ రూరల్ ప్రతినిధి, మే 29 (క్విక్ టుడే న్యూస్):-ఆముదాలవలస: వైఎస్ జగన్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసునని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ఆముదాలవలసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు... మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?
Published On
By Quick Today Desk
క్విక్ టుడే న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడిగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ టీడీపీకి ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది. ప్రతిపక్ష పార్టీ నేతలను టిడిపి ప్రభుత్వం అరెస్టు... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి
Published On
By Quick Today Desk
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలిరాయదుర్గం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ వేలాది మంది విద్యార్థులతో ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నాఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి హనుమంతరాయడు, కుల్లాయిస్వామి రాయదుర్గం : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం... AP Volunteers : వాలంటీర్ల విషయంలో చంద్రబాబు సంచలన విషయాలు?... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
Published On
By Quick Today Desk
AP Volunteers : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లను అన్ని విధాల పనులు కూడా వాడుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం 5000 రూపాయలు ఇచ్చి పింఛన్లతో సహా చాలా పనులు చేయించుకున్నారు. ఇక ఏపీలో వాలంటీర్లు వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆశయం మంచిదే వైసీపీ... sand in AP : సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. ఇకపై ప్రజలు దర్జాగా ఇసుకను తీసుకెళ్లండి?
Published On
By Quick Today Desk
sand in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విషయం అందరికి తెలిసిందే. భారీ మెజారిటీతో గెలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ ఇసుకపోయి దందాలు జరుగుతున్నాయని ప్రజలను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని సీఎం దృష్టికి వెళ్లడంతో... Harsha Sai: జానీ ని పట్టుకున్న పోలీసులు... హర్ష సాయి ని పట్టుకోలేరా?... నిందితురాలు ఆవేదన
Published On
By Quick Today Desk
Harsha Sai: ఈ మధ్య వార్తల్లో ప్రతి రోజు హర్ష సాయి పేరు వినిపిస్తూ ఉండడం మనం చూసే ఉంటాం. ఒక బాధితురాలని మోసం చేసిన కేసులో హర్ష సాయిని గాలిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు. అంతేకాకుండా మోసానికి గురైనటువంటి బాధితురాలు చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇన్ని... AP Liquor: ఏపీలో మంచి మద్యం బ్రాండ్లు.. ఇకపై భర్తలను మీరే కాపాడుకోవాలని అన్న చంద్రబాబు!
Published On
By Quick Today Desk
AP Liquor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కొన్ని సంచలన వ్యాఖ్యలు అనేవి చేశాడు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యాడు చంద్రబాబు. ఈ కల్తీ మందులతో కొన్ని కోట్లు కూడా సంపాదించి ప్రజల మనసుతో ఆడుకున్నాడని జగన్ పై... Harsha sai: యూట్యూబర్ హర్ష సాయిపై చీటింగ్ కేసు.. నిజ నిజాలు ఏంటో మీకు తెలుసా?
Published On
By Quick Today Desk
Harsha sai: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి అనే వ్యక్తి తెలియని వారే ఉండరు. ఎందుకంటే అతను పెద్ద మొత్తంలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బును అంత చాలా సులభంగా పంచి పెడుతూ ఉంటాడు. తను ఒక యూట్యూబ్ ఛానల్ ను నడుపుతూ అందులో ఆ వీడియోలు అంతా పంచుకుంటూ ఉంటాడు. విశాఖపట్నం... Tirupati laddus: తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం.. అసలు నిజాలు ఏంటంటే..?
Published On
By Quick Today Desk
Tirupati laddus: రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువులు భక్తిశ్రద్ధలతో కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై ఇవాళ ఎన్నో అవమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవస్థానంలో లడ్డు ప్రసాదం ఇవాళ వార్తలకి ఎక్కింది. ఎంతోమంది ఆ ప్రసాదాన్ని భక్తితో పూజిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదంలో ఇవాళ నాణ్యతలేని లడ్డులను... Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు.. మొట్టమొదటి నాయకుడిగా గుర్తింపు ఎందుకంటే..
Published On
By Quick Today Desk
Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు వినగానే ఎన్నో రకాలుగా అతను చేసిన సేవలను అలాగే సినిమాల పరంగా అతని ఆటిట్యూడ్ అవన్నీ మనకి గుర్తుకొస్తాయి. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు దాదాపుగా ఉండకపోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్... Pensions In AP: ఒకపక్క వర్షాలు... మరొ పక్క వరదలు.. అయినా పింఛన్ల పంపిణీలో తగ్గేదేలే!
Published On
By Quick Today Desk
Pensions In AP: ఏపీలో గత మూడు రోజుల నుండి విపరీతంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే ఏపీలో పింఛన్లు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఒకటో తారీకు ఆదివారం కావడంతో ముందు రోజే పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. శనివారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సరే శ్రీకాకుళం,... 