Gutta Sukhender Reddy: ఎన్నిక‌ల్లో పోటీ నుంచి అమిత్ రెడ్డి దూరం

మీడియా తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్

Gutta Sukhender Reddy: ఎన్నిక‌ల్లో పోటీ నుంచి అమిత్ రెడ్డి దూరం

Gutta Sukhender Reddy: నల్లగొండ జిల్లా ప్రతినిధి. మార్చి 15 (క్విక్ టుడే) : ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం  మీడియా తో చిట్ చాట్ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా మాట్లాడారు. ఎన్నికల సమయంలో రకరకాల ఊహాగానాలు రావడం సాధారణం అన్నారు.

వివిధ కారణాల రీత్యా మా తనయుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుండి వెనక్కి తగ్గారు అని అన్నారు. స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల తీరు తో నిర్ణయం మార్చుకున్నామన్నారు. ఎమ్మెల్యే కేంద్రం గా పార్టీని నడపడం.. నిర్మాణం లోపాల వల్లే నేతలు పార్టీ వీడుతున్నారనే చర్చ నడుస్తోంది అన్నారు. కాంగ్రెస్ లో అమిత్ రెడ్డి  చేరిక కు గతం లో ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవం అన్నారు.

కానీ ఆ తరువాత ఎటువంటి చర్చ లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా సమీప బంధువు అన్నారు. వేం నరేందర్ రెడ్డితో మా తనయుడు అమిత్ భేటి పెద్దగా ప్రాధాన్యం లేనిది అన్నారు. ఆ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదు అన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన విషయం లో  ప్రజల్లో సానుకూలత ఉంది అన్నారు. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?