బీఆర్ఎస్ పార్టీ మాయమాటలతో ప్రజలను వంచించింది
ప్రజాదీవెన సభలో మంత్రి సీతక్క
On
ఆనాడు ఆంధ్ర వాళ్లకు అరికాలకు ముల్లు గుచ్చిన పం టి తో తీస్తానని అన్నది మీరు కాదా అని గుర్తు చేశారు. పది సంవత్సరాలు టిఆర్ఎస్, బీ అర్ ఎస్ పార్టీలో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచి, ఎంపీగా ఉండి నియోజకవర్గాలను గాలికి వదిలేసారని అన్నారు. కనీసం పార్లమెంటులో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, ప్రజల మనిషి నిత్యం ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పో రిక బలరాం నాయక్ ను తమ ఓటు ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
Related Posts
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...