Category
CITU
పాలిటిక్స్‌ 

CITU : రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలి

CITU : రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలి CITU : నల్లగొండ జిల్లా జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : కనీస మద్దతు ధర చట్టం కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం జరిపిన కాల్పుల దాడిలో మృతి చెందిన యువరైతు శుభ కరణ్ సింగ్ మరణానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం...
Read More...
పాలిటిక్స్‌ 

Dandempalli Sattaiah : రైతు మ‌ర‌ణానికి మోదీ ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి

Dandempalli Sattaiah : రైతు మ‌ర‌ణానికి మోదీ ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి Dandempalli Sattaiah : నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 22.(క్విక్ టుడే ) : కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్ అనే రైతు మరణానికి బీజేపీ బాధ్యత వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం...
Read More...

Advertisement