Dandempalli Sattaiah : రైతు మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య
On
పోలీసు కాల్పుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి రూ.50 లక్షలు, పోలీసు కాల్పుల్లో క్షేత్రగాత్రులైన రైతు కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి వారిని ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందని అన్నారు. రైతాంగానికి మద్దతుగా కార్మిక వర్గం కార్మిక కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన కాల్పులను నిరసిస్తూ ఫిబ్రవరి 23 బ్లాక్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపాలని నిర్ణయించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా కార్మికులకు నిరసనలు తెలియజేయాలని కోరారు
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...