Category
Manmadha Reddy
పాలిటిక్స్‌ 

అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా..

అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా.. నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంద‌ని, అధిష్టానంపై పూర్తి నమ్మకంతో న‌ల్ల‌గొండ‌ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నాన‌ని  బీజేపీ నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో రామా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....
Read More...

Advertisement