అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా..
- బీజేపి నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి
On
సబ్కా సాత్ ,సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్..
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. ఐదు వందల సంవత్సరాల హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాల రాముని ప్రాణప్రతిష్ట నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరగడం గొప్ప విశేషమని , నరేంద్ర మోడీ కారణజన్ముడు అని, దైవ స్వరూపుడు అని నరేంద్ర మోడీ ని మన్మధ రెడ్డి కొనియాడారు. నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న మన్మధ రెడ్డి విద్యారంగంలో అనేకమంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందించిన ఘనత మన్మధ రెడ్డి ది ఆని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం నా మీద నమ్మకంతో నాకు ఒక అవకాశం కల్పిస్తే అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూర మల్సూర్ గౌడ్, నల్లగొండ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, ఫణి నాయుడు, రాపర్తి హరిప్రసాద్, పెనుగొండ రవివర్మ
సందీప్ గౌడ్, చిలువేరు మనోహర్, జల్లి గణేష్, నారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...