Category
Telangana

మార్చి 4, 5 తేదీలలో తెలంగాణకు ప్ర‌ధాని మోదీ

మార్చి 4, 5 తేదీలలో తెలంగాణకు ప్ర‌ధాని మోదీ హైదరాబాద్, క్విక్ టుడే  :  భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే లోక్ సభ ఎన్నికలు ఉండ‌డంతో మోదీ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్ర‌ధానమంత్రి మార్చి 4న అదిలాబాద్, మార్చి 5న సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్ర‌ధాని పాల్గొననున్నారు. అంతేకాకుండా ఆయ‌న ప‌లు అభివృద్ధి...
Read More...
పాలిటిక్స్‌ 

Gutta Sukhender Reddy: కేసీఆర్ హ‌యాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ‌

Gutta Sukhender Reddy: కేసీఆర్ హ‌యాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ‌ నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 27 (క్విక్ టుడే) : గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక  రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింద‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
Read More...

Advertisement