Gutta Sukhender Reddy: కేసీఆర్ హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
On
గత పదేండ్లుగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, జలకళ తో నిండు కుండల్లా కనిపించాయన్నారు. దీంతో పంటలు సంవృద్ధిగా పండినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు వర్షాలు లేకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరులేకపోవడంతో ఆయకట్టు కింద క్రాఫ్ హాలిడేలు ప్రకటించారని అన్నారు. ప్రస్తుతానికి అన్నదాతలు బోర్లు, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భ జలలు అడుగంటి బావులు ఎండిపోయాయని, పొట్ట దశలో ఉన్న పంటలు అన్ని ఎండిపోతున్నాయని అన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...