పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్
On
పల్లా సింహాచలం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. పల్లా సింహాచలం ఎంతో మంచి వ్యక్తి అని, అందరికీ మేలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు, ఈ సమాజానికి ఎంతో అవసరం ఉందన్నారు. అప్పటి విశాఖపట్నం -2 నియోజకవర్గం శాసన సభ్యుడిగా తన వంతు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేసుకున్నారు. పల్లా సింహాచలం కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఏది ఏమైనాపటికి ఆయన త్వరగా కోలుకోవాలని బి.వి.రామ్ ఆకాంక్షించారు. పల్లా సింహాచలం ను బి.వి.రామ్ పరామర్శిస్తున్న సమయంలో పల్లా సింహాచలం కుమార్తె పులిచెర్ల రాజేశ్వరి, కుమారుడు పల్లా శంకర్రావు, మనవడు పల్ల కార్తీక్ ఇతర బంధువులు, కోడె బాబురావు తదితరులు ఉన్నారు.Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
