Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?

Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి ప్రాంతాలు చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మూడు ప్రదేశాల్లో మాత్రం కొన్ని కోట్ల రూపాయలు చెల్లించిన  ప్రాంతానికి అడుగుపెట్టేటటువంటి అవకాశం లేదు. మరి ఆ మూడు ప్రాంతాల వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య మైనటువంటి దేశం మన భారతదేశం. ఇలాంటి భారతదేశంలో వివిధ భాషలు, భిన్నమైన ఆకృతులు, కొన్ని విభిన్నమైన సంస్కృతులు కలిగి ఉంది. భారతదేశవ్యాప్తంగా ప్రకృతి సౌందర్యం అనేది ప్రతి ఒక్కరు ఆస్వాదించగలిగేటువంటి మంచి సౌందర్య మైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్:- 

భారతదేశంలోని ప్రముఖ అను పరిశోధన కేంద్రం మన బాబా న్యూక్లియర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ఇది మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబైలో ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ క్రింద పనిచేస్తూ ఉంటుంది. ఇక కేవలం ప్రధానమంత్రి మాత్రమే నేరుగా దీనిని పర్యవేక్షిస్తుంటారు. సామాన్య ప్రజలకు అలాగే సందర్శకులకు అసలు అనుమతి లేదు. ఇది అత్యంత సురక్షితమైన ప్రాంతం కాబట్టి భారతదేశంలోని ఎవరికి కూడా దీంట్లో అనుమతి ఇవ్వరు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఉత్తర సెంటినెల్ ద్వీపం:-

 ఉత్తర సెంటినిల్ ద్వీపం భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియునికోబార్ దీవులలో ఉంటుంది. దాదాపు 60 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ దీపం అనేది ఉంటుంది. ఉండేటువంటి ప్రజలు టీవీ గాని,  మొబైల్ ఫోన్ లేదా విద్యుత్ లాంటివి లేకుండా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తుంటారు. కాబట్టి ఈ ప్రాంతంలోకి ఈ సందర్శకులు లేదా ఎవరైనా సరే రావడానికి నిషేధం.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

1503

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 పాంగోంగ్ త్సో సరస్సు:-

 ఈ పాంగోంగ్ త్సో సరస్సు ఏమో మరియు కాశ్మీర్ లడక్ లో ఒక పెద్ద ప్రాంతం లా ఉంటుంది. ఈ సరస్సు లడక్ లోని లే ప్రాంతం నుండి చైనా సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు లోని కొన్ని భాగాలు అనేవి చేయనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండటంవల్ల భద్రతా నేపద్య దృష్ట్యా సందర్శకులకు సందర్శించడానికి అనుమతి లేదు.

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?