హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
On
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో దూబే అనే ఒక వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. ఇక నువ్వు ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అలాగే తనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 13న అతను జుట్టు మార్పిడి కోసం ఎంపైర్ రాహి క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ అనుష్క తివారి అనే మహిళ డాక్టర్ను కలవడం జరిగింది. ఆమె చికిత్సలో భాగంగా ఒక ఇంజక్షన్ ఇచ్చింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి దూబే ముఖం వాచిపోయింది. వెంటనే ఆయన ఆరోగ్యం లో తేడా కొడుతుండడంతో.. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటికే చికిత్సఫలించగా అతను ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఒక చికిత్స చేయించుకోవాలంటే.. అనుభవజ్ఞులు అలాగే సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలని వైద్యుని పనులు హెచ్చరిస్తున్నారు.
Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...