New Model Cars: ఇండియాలోకి న్యూ కార్లు రాక... వీటి ధర 10 లక్షల లోపే..
అయితే 2025 వరకు ఇండియన్ మార్కెట్లోకి 10 లక్షల లోపు కార్లు వస్తున్నట్లు కొన్ని కార్ల కంపెనీ వారు తెలుపుతున్నారు. అయితే ఆ కార్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం... వాటిలలో కియా, స్కోడా, హుందాయి కార్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి ఆ కార్లేంటి.. ఎటువంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి అని వివరాలు మొత్తం ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం..

కియా: కియా కంపెనీ నేషనల్ మరియు దేశీయ మార్కెట్లో అంతర్గతంగా ఏవైగా సూచించబడే యు.ఎస్ ఇవి ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి అద్భుతమైన స్టైల్ తో మన యొక్క జీవనశైలి ఆధారిత వెహికల్ గా ఉంటుంది. 4 డి కాన్ఫి గరేషన్ అగ్రసేని ఆఫ్ రోడ్డు సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక రాబోయే కియా ఏవైకి క్లావిస్ అని పేరు పెడతారని చెప్తున్నారు.
2025 ప్రారంభ దశలో ఇండియా షో రూమ్ లోకి వచ్చే ముందు ఈ ఏడాది తర్వాత దాని గ్లోబల్ అరంగేట్రం చేస్తారు. ఈ యొక్క మోడల్ లో ఐసి ఇంజన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వైర్లను కూడా అమరుస్తారు. ఐదు సీట్లలతో ఉన్నటువంటి ఈ కారు ఇండియాతో పాటు కొరియాలో కూడా టెస్టింగ్ లో ఉందని చెప్తున్నారు..
నెక్స్ట్ జస్ట్ హుందాయి.. 2025 లో రెండో తరం హుందాయి భారతీయ మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉంది.
ఫ్రెంట్ బ్రేక్ టైపు డిస్క్ గా ఉంటుంది. అలాగే రియల్ బ్రేక్ టైపు డిస్క్ ఉంటుంది. దీనికి అయిదు రేటింగ్ లు కూడా ఇస్తున్నారు. దీనిలో పాస్ట్ చార్జింగ్ ఉండదు. కంఫర్ట్ జోన్ కింద ఈ కారులో ఏడు సీట్లు ఉన్నాయి. కానీ ఐదు డోర్లు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ కారు కొనడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది టాటా నెక్సన్ మారుతి సుజుకి, బ్రీజా, కియా, సోనేట్ ,నిస్సాన్, మ్యాగ్నైట్, రెనాల్ట్ టు డ్రైవర్ మొదలైన వాటికి పూర్తిగా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి..
స్కోడా కంపాక్ట్: ఈ కార్యక కంపెనీ భారతీయం మార్కెట్లోకి 2025 మార్చి వరకు వస్తున్నట్లు చెప్తున్నారు. ఎం క్యూబి ఏవో ఇన్ ప్లాట్ఫారం ద్వారా ఇది మధ్యతరః ఎస్ యు వి తో సారూపత్యతను పంచుకోబోతుంది. ఈ ఎస్ యు వి ఓఎల్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్ఫినులతో అందుబాటులోకి రాబోతోంది..