Constable died: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి
On
ఈ ఘటన కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో జరిగింది. నస్తూర్ పల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ తోపాటు మరికొందరు సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...