Kishore : రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
విధులు నిర్వహిస్తుండగా ఢీకొట్టిన కారు
On
ఈ ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పని చేస్తున్న హోంగార్డు కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ రూరల్ ఎస్ఐ శివ తెలిపారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...