Garuda Purana punishments : గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎలాంటి శిక్షలో తెలుసా.?
గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు. కుష్టు రోగాల బారిన పడతారు. కొందరైతే అదే పనిగా కొందరిని మోసగిస్తున్నారో రెండవ జన్మలో అందుడిగా పుడతారు. జంతువులను హింసించే వారు లేదా వాటిని వేటాడుతూ వంటివి చేసేవారు హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు మేకగా జన్మిస్తారు. తల్లిదండ్రులను తోబుట్టులను వేధించేవారు వచ్చే జన్మలో అసలు జన్మని పొందలేరు.

గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే ఆ శరీరాన్ని పోషించాలని ఇతర ప్రాణులకు ఎవరైతే వినిపిస్తారో అటువంటి వారు ఈ నరకంలో ప్రవేశిస్తారు. అవసరాలు తీరేవరకు భార్యను వాడుకుని ఆ తరువాత వదిలేసే భర్తలను ఇందులో శిక్షిస్తాడు. వారికి నిద్రించే శిక్ష మహా గౌరవ తన తోటి మానవులను జంతువుల భావించి హీనంగా చూడడం వారి హక్కులను శిక్ష అమలు చేస్తారు.
లాలాబక్షం అంటే వీర్యంతో ఉండే సముద్రం పాపి శిక్షకాలం ముగిసే వరకు వీర్య సముద్రంలో మునుగుతూ వీర్యం మాత్రమే తింటూ ఉంటాడు. ఆహారంలో విషం కలిపేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు. ఈ నరకానికి వస్తాడు. ఇక్కడ తినడానికి కుక్కల మాంసం తప్ప మరి ఏమి ఉండదు. ఈ మాంసం తిన్న వెంటనే వీళ్ళ సంఖ్యలో కుక్కలు వచ్చి పాపాత్ములపై దాడి చేసి వారి మాంసాన్ని పీకుతుంటాయి.
తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్లను తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్లను వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం చేసేవారికి ఈ శిక్ష విధిస్తారు. పాపిని ఒక పెద్ద కొండపై నుంచి తోసేస్తారు. అప్పుడు పాపి సముద్రంలో పడుతున్నానని అనుకుంటాడు. కానీ సముద్రం మాదిరిగా కనిపించే రాతి పలక మీద పడి ముక్కలు ముక్కలుగా అయిపోతాడు. మళ్ళీ జీవం పోసి మళ్ళీ కొండమీద నుంచి తోసేస్తారు. ఇలా వారి శిక్షకాలం ముగిసే వరకు శిక్షిస్తూనే ఉంటారు.
అయోపానం ఈ నరకం తాగుబోతుల కోసం. మద్యం మరియు ఇతర మత్తు పానీయాలు సేవించే వారిని ఇక్కడికి పంపుతారు. ఆడవాళ్లకు మగవాళ్లకు వేరువేరు శిక్షలు ఉంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం తాగారో లెక్కలు వేసి అన్నిసార్లు ఈ శిక్ష విధిస్తారు. ఆడవారైతే ద్రవ రూపంలో కరిగించిన ఇనుమును తాగాలి. అదే మగవారైతే వీడి లావాని తాగాలి...