Mahashivratri: మణుగూరు స్వయంభు శివాలయంలో పోటెత్తిన భక్తులు

తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో నిలుచున్న శివ భక్తులు

Mahashivratri: మణుగూరు స్వయంభు శివాలయంలో పోటెత్తిన భక్తులు

Mahashivratri భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టుడే : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివ నామ స్మరణతో శివాలయాలలో తెల్లవారుజాము నుం చే అశేష  భక్త జనావళితో మార్మోగుతున్నాయి. మణుగూరు మండలంలోని శివలింగపురం గ్రామానికి చెందిన స్వయంభు నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం క్యూ లైన్ లో గంటల కొద్ది నిల్చుని శివనామ స్మరణ చేస్తూ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

83 -2

ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్ర మూర్తి, అద్వైత్ వేదమంత్రోచ్ఛరణలు చదువుతూ నీలకంఠేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఉప‌వాస దీక్షల‌తో ఉన్న‌ భక్తులు ప్ర‌త్యేకంగా పూజ‌లు చేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం, ఉత్సవ కమిటీ సభ్యులు షామియానాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి ఉత్సవంలో భాగంగా భక్తుల ఆరోగ్యరీత్యా వైద్య శిబిరం, ఏర్పాటు చేశారు. అలాగే ఎండ వేడిమికి భక్తుల కోసం చల్లటి మజ్జిగను మణుగూరుకు చెందిన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?