రేపే మాఘ ఆదివారం.. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఇలా చేస్తే చాలు.. మీ కష్టాలు తీరిపోతాయి

రేపే మాఘ ఆదివారం.. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఇలా చేస్తే చాలు.. మీ కష్టాలు తీరిపోతాయి

కార్తీక‌ మాసంలో వెలిగించే దీపానికి ఎంత పవిత్రత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాఘ మాసంలో  ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానానంతరం సూర్యుడికి సమర్పించడం ఒక ఆచారంగా ఉంది. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం. స్నానం చేసేటప్పుడు దుఃఖ దారితే నాసాయ: శ్రీ విష్ణు తోశనాయచనానం: కరోమ్యా మాక పాప వినాశనం అని చెప్పిన తర్వాత సావిత్రి ప్రసవి చేత పరంధామ జలీమమ్మా అని చదవాలి. సూర్య భగవాన్ కి  నమస్కారం చేయాలి. స్నానం చేసే సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం ఉంది. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ ఈ రోజున సంవత్సర స్నానం మహిమాన్విత ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నెన్నో  పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కూడా కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిధి సూట్లపక్ష చవితి. దీన్ని శిల చిత్త అంటారు. దీన్ని కుంద చతుర్థి అని కూడా అంటారు. 

ఈ రోజున నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డూలు చేసి పంచి పెడతారు. దుండిని ఈ విధంగా పూజించడం వల్ల దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేస్తారు. కాబట్టి ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటి మాఘ ఆదివారం రేపే కాబట్టి.. ఉప్పుతో ఆవాలతో ఈ విధంగా కనక మీరు చేస్తే మీకు ఒక గంటలో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆర్థికంగా పురోగతిస్తే వద్దన్నా కానీ డబ్బులు వస్తూనే ఉంటాయి. కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ మట్టి పాత్రలో మీరు మూడు పిడికెళ్లంతా గళ్ళలో ఉప్పును వేయండి. గళ్ళలో ఉప్పు అనేది నెగిటివ్ ఆకర్షించడంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా దృష్టి దోషాలను నివారించడానికి ముఖ్యంగా గళ్ళఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా ఈ గళ్ళఉప్పు మూడు పిడికిలంతా మట్టి పాత్రలో వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ మట్టి పాత్రలో మీరు కొన్ని ఆవాలను అంటే ఒక చిటికెడు ఆవాలను కూడా వేసుకోండి. 

అంటే గళ్ళఉప్పుపైన ఆవాలను వేసుకోండి. దృష్టి దోషాలను నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ఈ రెండు పదార్థాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు గళ్ళ ఉప్పుఅలాగే ఆవాలను వేసుకున్న తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను మీ రెండు చేతుల్లోకి తీసుకొని మీ ఇల్లంతా కూడా కలియతిరుకండి. ఈ విధంగా కలియతిరిగే సమయంలో మీ మనసులోని సంకల్పం చెప్పుకోవాలి. మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలకాలని మీరు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత దానిని ఒక చోట రాత్రంతా పెట్టి.. మరునాడు ప్రవహించే నీటిలో వదలాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి  మీ ఇంట్లోకి కచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆర్థికంగా మీకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. మీకున్న డబ్బు ఇబ్బందులు తొలగిపోవటంతో మీరు ఆర్థికంగా వృద్ధుని చూస్తారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. అలాగే ఆర్థికంగా మీకు ఉన్నటువంటి ప్రతికూల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ పరంగా, వ్యాపారపరంగా మీ జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?