Gutta Sukhender Reddy: వాడపల్లి శివాలయంలో శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు

Gutta Sukhender Reddy: వాడపల్లి శివాలయంలో శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు

Gutta Sukhender Reddy,: నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 8 (క్విక్ టుడే) : మహాశివరాత్రి పండుగ సందర్భంగా దామరచర్ల మండలం వాడపల్లి శివాలయాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్  రెడ్డి మాట్లాడుతూ.. ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. రానున్న వర్షాకాలంలో వానలు సంవృద్ధిగా పడి పంటలు సంవృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున వాడపల్లి దేవాలయాన్ని దర్శించుకుంటానని ఆన్నారు.

85 -2

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి , దామరచర్ల జడ్పిటిసీ లలిత హాథిరామ్ , ఎంపిటిసిలు   సైదిరెడ్డి, అనంతలక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేతలు యామ దయాకర్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు , హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?