Regular Bathing Tips : మీరు నిత్యం స్నానం చేశాక ఈ తప్పులు చేయొద్దు.. మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందట.
మనం వేసుకునే దుస్తుల్నిబట్టి మనకు అదృష్టం దాగి ఉంటుంది. ఎలాంటి బట్టలు వేసుకుంటే దరిద్ర దేవత ఇంట్లోనే ఉంటుంది. ఇటువంటి విషయాలను తెలుసుకుందాం.. దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అని అంటే మాసిపోయిన బట్టలు అని అంటారు. ఇంట్లో మాసపోయిన బట్టలు కుప్పలు కుప్పలుగా ఉంచకూడదు. ఇంట్లో మాసపోయిన బట్టలు ముక్క వాసన కూడా రాకూడదు.
అలాగే మీ మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు.. ఇల్లును చూసి ఇలానే చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారి కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతులు చేసుకుంటే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది.
రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఆ ఇంటిని వదిలి దనవంతులు కావడం ఖాయం.. సూర్యోదయానికి ముందే స్త్రీలు ఇంటనీ శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇంటికి పేదరికం కలుగుతుంది.
ఇంటిని సూర్యోదయానికి ముందే చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరచిన వెంటనే ఆ స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం వేళలో ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి పనులు చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు. కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండడం లాంటిదే అని అంటారు.
అందువల్ల స్నానం చేసిన తరువాత వంటగదిలోకి ప్రవేశించాలి. దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించడం తరువాతే ఏదైనా స్వీకరించాలి. తిన్న తర్వాత దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాగ్గా ఉండే ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండదు.
అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండాలి. ఇది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతతను తీసుకొస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. ఇంటి నైరుతి మూలలో ఈత కొలను లేదా నీటి సంపులు వంటి నీటి వనరుల్ని నిర్మించవద్దు.. ఇది ఇంట్లో పేదరికం వేదనకు కారణం అవుతుంది..