Nalgonda : ఛాయా సోమేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం, అగ్నిగుండాలు
ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి
On

ఛాయా సోమేశ్వర ఆలయం ఆవరణలో శనివారం ఉదయం అగ్నిగుండాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి పల్లకిని మోస్తూ అనేకమంది భక్తులు మండే నిప్పులపై నడిచారు. స్వామివారిని నమ్ముకొని నిప్పుల పై నడిచిన కాలదని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఆలయ మేనేజర్ యాదగిరి, భరత్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, మధు, దశరథ, హరిబాబు, సోమశేఖర్ గౌడ్, వెంకట్, శేఖర్ రెడ్డి, రుద్రసేన వాలంటీర్స్, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, అజయ్ కుమార్ పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
