Half day schools: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం
On
ఏప్రిల్ 24వ తేదీ ఈ విద్యాసంవత్సరానికి చివరి పని దినంగా వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. వేసవి సెలవుల పైన మాత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. గతం కంటే ఈ సారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పాఠశాలల్లో ఒంటిపూట బడుల నిర్వహణ పైన నిర్ణయం వెల్లడించింది.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...