Mahashivratri : మార్చి 8 మహాశివరాత్రి లోపు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు.. రాజయోగం పట్టడం ఖాయం...

Mahashivratri : మార్చి 8 మహాశివరాత్రి లోపు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు.. రాజయోగం పట్టడం ఖాయం...

Mahashivratri : హిందువులు ఆచరించి ఒక ముఖ్యమైన పండగ ఈ ది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు కూడా అయితే హిందువుల క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ చివరిలో వేసవి కాలం ముందు వచ్చి మాకు మాసంలో ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాస శివరాత్రి రోజు రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివ భక్తులు ఈ రోజు ఉద‌య‌మే లేచి, స్నానం చేసిన అనంత‌రం పూజలు చేసి ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరములు చేసి మరునాడు ఉద‌యం భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు ,అభిషేకాలు, అర్చనలు శివలీల కథా పారాయణాలు జరుపుకుంటారు. అన్ని శివక్షత్రాల్లో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. అలాగే సెలవులు భస్మం కానీ విభూది కానీ తయారు చేయటానికి ఈరోజు పవిత్రమైందని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమశ్శివాయ అనే శివయొక్క పవిత్ర మంత్రాన్ని పాటిస్తారు. 

12 జ్యోతిర్లింగాలు శివుడి యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన ఆరాధన కేంద్రాలు జ్యోతిర్లింగాలను స్వయంభు లింగాలుగా పిలుస్తారు. ఈ లింగాలు ఆయా ప్రాంతాల్లో తమకు తాముగా పుట్టుకొచ్చాయి. మహా శివరాత్రి రోజున నిషిత కాలం శివ పూజ అనుసరించడానికి అనువైన సమయం శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది. అత్యంత పవిత్రమైన ఉద్భవ పూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున తెలిసి కానీ తెలియక కానీ మహాశివరాత్రి రోజున శివున్ని ఆరాధించిన వారికి  ఉపవాసం ఉన్నవారికి కచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అని  పరమేశ్వరుడు ఆ పార్వతి దేవితో చెప్తాడు. అంతటి విశిష్టత మహాశివరాత్రికి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీ మీద మెండుగా ఉంటాయి. అయితే మీరు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు ఏమిటి అంటే కనుక ద దక్షిణావృత శంఖం అనేది చాలా పవిత్రమైనది. మన పూజా మంత్రంలో ఇది ఉంటే కనక విశేషమైన ఫలితాలు మనకి దక్కుతాయి. 

ఆ పరమశివుడికి కూడా చాలా ఇష్టమైన వస్తువు ఇది. అలాగే హిందూమతంలో శంఖం శబ్దానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనల్ని వరించినట్లే అని మన భావిస్తూ ఉంటాం. కాబట్టి దక్షిణావృత శంఖాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మహాశివరాత్రి లోపు మీరు మీ ఇంట్లోనే పూజ మందిరం లో పెట్టుకున్నారంటే అపర కుబేరులు అవుతారు. లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరుస్తుంది. ఇక మహాశివరాత్రిలోపు మన ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు గోమాత విగ్రహం. మనం  గోమాతకు సేవ చేసినట్లయితే గోమాతకు ఏదైనా తినిపించినట్లయితే సకల దేవతలకు నైవేద్యం పెట్టినట్లుగా సకల దేవతలను ఆరాధించినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అంతటి విశిష్టత హిందూ సంప్రదాయంలో గోమాతకి ఉంటుంది. ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపిణి కాబట్టి ఈ విధంగా మహాశివరాత్రి లోపు ఈ రెండు వస్తువుల్లో ఏదైనా ఒకటి తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్న కానీ సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మిమ్మల్ని వరుస్తుంది. అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అంతులేని ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతారు. మహాశివరాత్రికి ఇంతతి ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?