Earth will Destroy :  భూమి  అంతమయ్యేది ఎప్పుడో డేట్ చెప్పిన శాస్త్రవేత్తలు..

Earth will Destroy :  భూమి  అంతమయ్యేది ఎప్పుడో డేట్ చెప్పిన శాస్త్రవేత్తలు..

Earth will Destroy : జీవ పుట్టటం,గిట్టటం చుట్టూ చాలా అపోహాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే జీవ పరిణామం సిద్ధాంతానికి భిన్నమైన కథనాలు అంశాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు. భూమిపై కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జీవం అనేది ఆవిర్భవించింది. అప్పటినుండి చాలా రకాల సవాళ్లకు అనుకూలంగా మారుతూ వస్తుంది.

మరి భూమిపై జీవం ఎప్పుడు అంతం అవుతుంది. దీనికి సంబంధించినటువంటివి కూడా పురాణాలో మరియు ఇతిహాసాలో వివిధ రకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూమిపై జీవం అంతానికి గల అవకాశాలు ఏమిటి. ఎలాంటి అంశాలు ఈ పరిస్థితిని తీసుకొస్తాయి. ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భూమిపై మనుషులు, జంతువులతో సహా ఏ ప్రాణి కూడా జీవించలేని పరిస్థితి రాబోతుంది. అంతేకాక భూమి పూర్తిగా నాశనం అవుతుంది అని శాస్త్రవేత్తలు షాకింగ్ సమాచారం తెలిపారు. ఢిల్లీ మెయిల్ నివేదిక ప్రకారం చూసినట్లయితే. బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు కంప్యూటర్ సీమ్యు లేషన్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు చేసి మరి ఈ నివేదికను ప్రచూరించారు.

07 -1

ఈ నివేదిక ప్రకారం మరో 250 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై ప్రళయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే. మనసులతో సహా అన్ని జీవరాశులు కూడా భూమిపై అంతరించి పోతాయి అని తెలిపారు. ఆ టైంలో భూమి ఉష్ణోగ్రత అనేది 70 డిగ్రీల సెల్సియల్స్ కు చేరుకుంటుంది.

ఇటువంటి వాతావరణంలో భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదు అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత వేడి పెరుగుదల కారణం వలన భూమిపై నివసించే అన్ని జీవులు కూడా చనిపోతాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు..

భూమిలో కార్బన్ పరిమాణం అనేది పెరిగిపోతుంది. దీనివలన భూమి అంతరించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 66 బిలియన్ సంవత్సరాల కిందట ఇలాంటి సంఘటన జరగటం వలన డైనోసార్ లు అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు.

07 -3

ప్రపంచంలో ఈ టైంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే రెండింతలు ఎక్కువగా ఉంది అని పరిశోధన బృందం అధిపతి అలెగ్జాండర్ ఫార్స్  వర్త్ తెలిపారు. దీనితో శరీరం అనేది వేడి ఎక్కటం వలన ప్రజలు చనిపోతారు. అప్పుడు భూమి యొక్క అన్ని ఖండాలు కలిసి సూపర్ కండమ్ పాంజియా అల్టిమాగా  ఏర్పడుతుంది.

ముందుగా భూమి అనేది వేడి ఎక్కుతుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. దాని తర్వాత అది  ఎండిపోతుంది. అంతిమంగా భూమి నివాసయోగం కాదు. అంతేకాక అగ్నిపర్వతాలు కూడా పేలుతాయి. భూమిలో ఎక్కువ భాగం అగ్నిపర్వతాలతో కప్పబడి ఉంటుంది అని తెలిపారు.

ఈ అగ్నిపర్వతాలు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ను రిలీజ్ చేస్తుందట. దీని వలన ప్రజలు ఊపిరి అనేది పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంట. దాని తర్వాత క్రమంగా ఒక జీవి కూడా ఈ భూమిపై ఉండదు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?