Beautiful Sunsets: సూర్య‌ర‌శ్మి మ‌న‌ శ‌రీరానికి ఏయే స‌మ‌యాల్లో తాకితే ఎంతెంత బెనిఫిట్ ఉంటుందంటే..

Beautiful Sunsets: సూర్య‌ర‌శ్మి మ‌న‌ శ‌రీరానికి ఏయే స‌మ‌యాల్లో తాకితే ఎంతెంత బెనిఫిట్ ఉంటుందంటే..

Beautiful Sunsets: చాలామంది ఉదయాన్నే ఎండలో నిలబడడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఇది వాస్తవం.  మానవుని శరీరం మీద ఎండ పడితే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పడానికి పెద్ద సబ్జెక్టు ఉంది.  అలాగే సూర్యుడి ఎండ అనేది ఆరోగ్యానికి మధ్య చాలా అనుబంధమైతే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే  మన శరీరం మీద ఎండ పడకపోతే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. 

 ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా ఎండలో నిలబడితే డి విటమిన్ అనేది మన శరీరంలో ఏర్పడుతుంది. తద్వారా శరీరం అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎండ ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ అనేది పెరిగితే  శరీరం కాల్షియం, ఫాస్ఫరస్లను ఆహారం  మంచిగా పీల్చుకుంటుంది.  ఈ కాల్షియం ద్వారా ఎముకలు చాలా గట్టి పడతాయి. అంతేకాకుండా ఒంట్లో రక్తం అనేది ఎక్కువగా తయారవుతుంది. కాల్షియం శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్ల తయారీకి ఉపయోగపడుతుంది. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఇప్పుడంటే చాలాచోట్ల పనులకు వెళ్తున్న సమయాల్లో చాలా మార్పులు వచ్చాయి. గ్రామాల్లో ఇదే చాలామంది అప్పటి కాలంలో ఉదయాన్నే లేచి పనుల నిమిత్తం బయటకు వెళ్లి పోయేవారు. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా రావడం వల్ల లేటుగా పడుకొని లేటుగా లేగుస్తున్నారు. అయితే ఉదయం  సూర్యుడి వచ్చేటువంటి ఎండ అనేది చాలా మంచిది. ఈ ఉదయం సూర్యుడు వచ్చినంతరవాత దాదాపుగా 10:00 వరకు డి విటమిన్ అనేది ఎండ ద్వారా మనకు ఎండ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ సమయంలో మీరు యోగాలు అలాగే సూర్యోదయ నమస్కారాలు ఇలాంటివి చేస్తే ఫలితాలు బాగుంటాయి. లేకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 అయితే ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మధ్యాహ్నం సమయంలో వచ్చేటటువంటి ఎండలో ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా కిడ్నీలకు  మరియు చర్మానికి నష్టమే తప్ప అసలు లాభం ఉండదు.  అంతేకాకుండా పొద్దున మీకు కనుక సమయం కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆ కాసేపు ఎండలో నిల్చున్నా కూడా ఫలితాలు ఉంటాయి.  అంతేకానీ మధ్యాహ్నం పూట ఎండలో మాత్రం ఎవరు కూడా ఎక్కువసేపు ఉండకండి. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

1802

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ను విపరీతంగా తింటున్నారు. మీరు ఎంత తిన్నా కూడా డి విటమిన్ సరిపోయేంత లేకుంటే  కచ్చితంగా మన బాడీలోని ఎముకలు  వీక్ అయిపోతాయి. కచ్చితంగా చిన్న పిల్లలనుండి ముసలి వారి వరకు ఉదయం పూట ఎండలో కాసేపు నడిస్తేనే ప్రయోజనాలనేవి ఉంటాయి. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

మీకు కనుక డి విటమిన్ లోపిస్తే ఇక తర్వాత కాల్షియం లోపం అనేది వస్తుంది. కాల్షియం లోపం మూలంగా ఎముకలు చాలా వీక్ గా  మారుతాయి. తద్వారా ఎముకలు వ్యాధి (స్టీయో పోరోసిస్ ) అనేది వస్తుంది. కాల్షియంలు రక్తంలో కావాల్సినంత ఉంటే రక్తం గడ్డకట్టే స్వభావం నుండి మంచిగా ఉంటాయి.

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?