Yama Dharma Raja: జననం, మరణం గురించి  యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...

Yama Dharma Raja: జననం, మరణం గురించి  యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...

Yama Dharma Raja:  భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మరణించాల్సిందే.  యమధర్మరాజు రాసిన రాతను ఎవరూ కూడా మార్చలేరు. ఎందుకంటే యముడు దృష్టిలో ధనవంతుడైన సరే పేదవాడైనా సరే ఎవరైనా అతని దృష్టిలో సమానమే. మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది అలాగే చెడు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. కాబట్టి చావు నుంచి అయితే ఎవరూ కూడా తప్పించుకోలేరు. 

 అయితే మనుషులంతా కూడా చివరికి చనిపోవడానికి గల కారణాలను యమధర్మరాజు  వివరించాడట. అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని రహస్యం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.  అయితే ఇలాంటి కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా  వీటిని యమధర్మరాజు పాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే ప్రస్తుతం మన సమాజంలో ఎంతోమంది ఎన్నో తప్పులను చేస్తూనే ఉన్నారు. కానీ కర్మ అనేది ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు.  అయితే మనుషుల మరణం రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచకేతుకు చెప్పినట్టుగా మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

1612

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

అయితే యమధర్మరాజు మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడని చెప్పాడు. ఎం ధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయిన తరువాత అతని ఆత్మ అనేది చావదు. ఆ దేహం అనేది ఏం చేసినా కూడా ఆత్మ అందుకు  ఏమి చేయలేదు. ఆత్మకు జననం అలాగే మరణం అనేవి ఉండవు. ఒకసారి మనిషి చనిపోయాడు అంటే అతని పుట్టుక మరియు మరణం అనే చక్రం మాత్రమే పూర్తయినట్టు. ఇక అతనికి జననం మరియు మరణాల గురించి సంబంధం ఉండదు. అతనికా చనిపోయిన తర్వాత బ్రహ్మతో సమానం  అట. అంతేకాకుండా యమధర్మరాజు చెప్పిందాని ప్రకారం దేవుని నమ్మని మనుషులు చావు తరువాత ఆత్మగా మారి  ప్రశాంతత కోసం వేచి చూస్తారట. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

 కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రహ్మతో సమానం. జీవితం అనే చక్రంలో మనం అంతా కూడా ఒక చిన్న జీవరాసులం లాంటి వాళ్ళం.  కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించక తప్పదు. కాకపోతే ఈ లోపు జరిగే ఎటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఎదురీదాల్సిందే. జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పాపాలు అలాగే మోసాలు చేయకుండా ఉంటే అదే మనకి మంచిది.

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?