JIO Electric Bike: కేవలం 15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ?.. ఇంటిలిజెంట్ అంబానీ ఎందుకో తెలుసా?

JIO Electric Bike: కేవలం 15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ?.. ఇంటిలిజెంట్ అంబానీ ఎందుకో తెలుసా?

JIO Electric Bike:  మన భారతదేశంలో ప్రతిరోజు కూడా కొన్ని  వేలల్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ ఉన్నారు. అంతే పెద్ద ఎత్తున కొన్ని వందలలో ఎలక్ట్రిక్ వాహనాలనేవి అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా ముకేశ్ అంబానీ తన జియో ఎలక్ట్రిక్ స్కూటర్నైతే విడుదల చేశారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కేవలం 14,999 రూపాయలకే విడుదల చేయడానికి అయితే సిద్ధమయ్యారు. జియో ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది విడుదల చేయడంతో ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. 

 అయితే ముకేశ్ అంబానీ ప్రవేశపెట్టనున్న ఈ స్కూటీ ధర మరియు ఫీచర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ షాకుకు గురవుతారు. ఎందుకంటే అతి తక్కువ ధరలోనే మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్కూటర్ అందేలా ముకేశ్ అంబానీ ఎంతో చాకచక్యంగా తెలివిగా ఈ ఎలక్ట్రిక్   స్కూటర్ అనేది విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్కి ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ కూడా ఉందట. కాబట్టి ఎన్నో ఫీచర్లు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ముకేశ్ అంబానీ అతి తక్కువ ధరలోనే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు అందాలనే ఆలోచనలో తీసుకు వచ్చినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలనేవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇక వీటితో పెట్రోల్ కి సంబంధం లేకుండా కేవలం కొద్ది నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే కొన్ని పదిల కిలోమీటర్ల వరకు తిరగవచ్చు కాబట్టి అందరూ దీని వైపు మొగ్గు చూపుతున్నారు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

 ఇక ఇదే అదురుగా తీసుకొని ముకేశ్ అంబానీ చాలా తెలివిగా మన భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ధరతో మరియు ఎక్కువ ఫీచర్లతో కేవలం 14,999 రూపాయలకు మాత్రమే వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఈ స్కూటీలో లిథియం- అయాన్ బ్యాటరీ కూడా ఉండడంతో కేవలం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 75 నుండి 100 కిలోమీటర్ల వరకు  పయనిస్తుందని తెలిపారు. ఈ స్కూటర్ నగరాల్లో రోజువారి ప్రయాణానికి ఎంతో ఉపయోగం  కూడా పడుతుంది. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

0702

 ఇక ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 14 వేల నుండి  17వేల మధ్య వరకు ఉంటుందట. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర మాత్రమే అని అంటున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్ యువకులకు  అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జియో ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది 2025లో విడుదల చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారట. కంపెనీ ఇంకా అధికారిక తేదీని ప్రకటించకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఖచ్చితంగా 2025 సంవత్సరం  మొదట్లోనే  ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం అయితే అందింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?