Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?

Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?

Mobile Recharge:  స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రీఛార్జ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ తరుణంలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం సరికొత్త  ప్రకటన అయితేచేసింది.  స్మార్ట్ ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లు అనేవి తీసుకురావాలని టెలికాం కంపెనీలను ఎవరు కూడా బలవంతం చేయలేమని ప్రభుత్వం చెప్పింది. 

 ఇటీవల టెలికాం కంపెనీలన్నీ కూడా రీచార్జ్ ధరలను విపరీతంగా పెంచాయి. ఇక ఈ తరుణంలోనే టెలికాం ఆపరేటర్ల నిర్ణయాల మధ్య ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని గతంలోనే ధ్రువీకరించారు. ఇక ఈ టారిఫ్ విషయంలో ప్రభుత్వం తరఫున నీరుగా ఏమీ చేయలేమని అంతేకాకుండా ఇది టెలికాం కంపెనీల సొంత నిర్ణయంఅని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికోసం స్పెషల్ గా ప్రభుత్వం ట్రై ద్వారా మాత్రమే తన స్పందనను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి టెలికాం కంపెనీలకు ఇది సానుకూల వార్తగా చెప్పవచ్చు. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

 ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా చాలామంది వినియోగదారులు వాళ్ళ యొక్క మొబైల్ లో కాల్ చేయడానికి మాత్రమే ఉంచాలని కోరుకుంటున్నారు. అంటే వినియోగదారులు కేవలం కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు మాత్రమే కోరుకుంటున్నాడు. కాబట్టి ఇందులో చాలా చౌకగా ప్లాన్లను పొందుతున్నారు వినియోగదారులు.

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

0602

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 ఇక ప్రస్తుతం మొబైల్ నెంబర్ ఉంచడానికి అలాగే వినియోగదారులు నెలకు కచ్చితంగా 200 రూపాయల వరకు ఖర్చు చేయాలి. జియో ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం వినియోగదారులు తక్కువ ధరకు ప్లాన్ పొందుతున్నారు. ఇది కేవలం జియో ఫోన్కు మాత్రమే ఉంది. ఇతర ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వినియోగదారులకు ఇది వర్తించదు. కాబట్టి టెలికాం సంస్థలకు  ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?