India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీని  ఆవిష్కరించారు. ఈ జెర్సీ నీ భారత మహిళల క్రికెట్ జట్టు  కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్  మరియు బీసీసీఐ కార్యదర్శి  జైస కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతేకాకుండా ఈ కొత్త జెర్సీ లో చాలా రకాలు డిజైన్తో  మంచిగా రూపొందించారు. ఈ జెర్సీ భుజంపై ప్రత్యేకమైనటువంటి  మన భారత జాతీయ జెండారంగును  తీర్చిదిద్దారు. 

 ఇక ఈ కొత్త జెర్సీతో డిసెంబర్ 22న  వెస్టిండీస్తో ప్రారంభం అయ్యే మూడు వన్డే సిరీస్లో తొలిసారిగా  ప్రదర్శించాలని జైషా తెలిపారు. ఇక ఈ తాజా జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్  మాట్లాడుతూ ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని అలాగే జెర్సీని తొలిసారిగా ధరించేందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. భారత జట్టు జెర్సీ అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకం. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

కాబట్టి దానిని ధరించుకోవడానికి అలాగే ఈ జెర్సీ ధరించుకొని గెలుపులకు కృషి కూడా చేయాలని ఆమె అన్నారు. మేమే కాకుండా భారత అభిమానులు కూడా ఈ జెర్సీని ధరించి భారత జట్టుకు  ఇంకా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ జెర్సీ ధరించుకున్నప్పటి నుండి చాలా గర్వంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భారతీయులం అనే గర్వం తలకెక్కుతుందని చెప్పుకొచ్చింది. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

01011
 ఇక జెర్సీ ధరించుకొని భారత మహిళల జట్టు డిసెంబర్ 5 నుండి 11 వరకు ఆస్ట్రేలియాలో మూడు వన్డే లు ఆడేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇది దాదాపుగా రెండు నెలల తర్వాత ఈ జెర్సీ అనేది  వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇక అదే విధంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న డే నైట్ టెస్ట్ కోసం భారత బ్యాటింగ్ కాంబినేషన్ పై ఎక్కువగా దృష్టి పెట్టారట. నాలుగేళ్ల క్రితం అడలైట్ లో 36 పురుగులుకు ఆల్ అవుట్ అయిన  తిరిగి మళ్లీ  విజయ తీరాలకు దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

 ఇక ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం భారత్ క్రికెట్ అభిమానులకు చాలా జ్ఞాపకంగా ఉంటుందని ప్రతి ఒక్క అభిమాని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ జట్టు కొత్త జెర్సీతో మరింత ఉత్సాహంగా ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి ఉంటుందని  ఆశిస్తున్నట్లుగా జైశా తెలిపారు.

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?