IPL 2025 auction: జాక్ పాట్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్... ఎవరు ఎంత పలికారో తెలిస్తే మైండ్ పోవాల్సిందే?
On
ఈరోజు జరిగినటువంటి మెగా వేలంలో అత్యధిక ధరను రిషబ్ పంత్ దక్కించుకున్నాడు. ఏకంగా 27 కోట్లు వెచ్చించి మరి లక్నో సూపర్ జెయింట్స్ టీం రిషబ్ పంత్ ను దక్కించుకున్నారు. ఇంతకుముందు కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పలికాడు. శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తరువాత హర్షిదీపులు కూడా 18 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఆ తరువాత 18 కోట్లతో యుజ్వెంద్ర చాహాల్ ను కూడా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం దక్కించుకుంది.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...